News

Covid: కరోనా NB.1.8.1 కొత్త వేరియంట్ కారణంగా కొన్ని దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. WHO, CDC సూచనల ప్రకారం ఈ ప్రాంతాలకు ...
కేరళలో భారీ వర్షాలు.. ఐడుక్కి సహా నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్! కేరళ రాష్ట్రాన్ని విపరీత వర్షాలు తాకుతున్న నేపథ్యంలో అధికారులు హెచ్చరిక గోడెత్తారు. ముఖ్యంగా ఐడుక్కి, వయనాడ్, ఎర్నాకులం, పత్తనం‌తిట్టా ...
రాజన్న ఆలయంపై ఆ ప్రచారం నమ్మొద్దు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంపై ఆ ప్రచారం నమ్మొద్దు: ఈవో వినోద్ వేములవాడ ...
ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు: విడదల రజిని గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) ...
Andhra Pradesh: ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు.. మంత్రులు, అధికారుల దగ్గరే ఆగిపోతే, వాటి గురించి ప్రజలకు తెలియదు. అలా ...
Heavy Rain Alert: అంచనాలకు తగినట్లే వాయుగుండం.. తీరం దాటింది. ఐతే.. ఇవాళ ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. ఏ సమయంలో ...
‘భారతీయ సినీ ప్రపంచంలో అతి ప్రతిష్టాత్మకంగా మారిన మైతీహాసిక చిత్రం ‘రామాయణం’ ఇప్పుడు మరింత అంచనాలను పెంచింది. ప్రముఖ నటుడు, ...
రసాయనిక ఎరువుల వల్ల భూమి సారానికి నష్టం కలుగుతుందని, పచ్చిరొట్టల సాగు ద్వారా భూమి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తెలిపారు.
మాడుగుల హల్వా అనకాపల్లి జిల్లాలో ప్రసిద్ధి. మంగరాజు 20 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాడు. పంచదార, బెల్లం, తేనె, షుగర్ ఫ్రీ, ...
కర్ణాటక భక్తులు యు. లోకమూర్తి, జయమ్మ శ్రీశైల అమ్మవారికి 10 వెండి బిస్కెట్లు (5 కిలోలు) విరాళంగా సమర్పించారు. ఈ విరాళం ఆలయ ...
తిరుమలలో భద్రత కట్టుదిట్టం. టీటీడీ, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, అక్టోపస్ విభాగాలు పహారా కాస్తున్నాయి. 2 వేల సీసీ కెమెరాలు, యాంటీ ...
తిరుమలలో భక్తుల రక్షణ కోసం టీటీడీ ఆధునాతన భద్రతా చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ అనేక భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయి. భక్తులు మరియు సిబ్బంది బాధ్యతాయుతంగా మెలగాలని సూచిస్తున్నారు.