News

నైఋతి రుతుపవనాలు మే 24, 2025న కర్ణాటక తీరాన్ని తాకి, మంగళూరులో భారీ వర్షాలు కురిపించాయి, షిర్తాడిలో 180 మి.మీ వర్షపాతం నమోదైంది, వరదలు, ట్రాఫిక్ ఆటంకాలు సంభవించాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ ...
ఏపీలో రెండవ కరోనా కేసు నమోదు, 74 ఏళ్ళ వృద్ధుడికి కోనసీమలో వైరస్ సోకింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ...
Harvard University: ట్రంప్ నిర్ణ‌యంతో హార్వ‌ర్డ్‌ విద్యార్థుల‌కు క‌ష్టాలు.. గంద‌ర‌గోళంలో బెల్జియం యువ‌రాణి భ‌విష్య‌త్తు బ్ర‌సెల్స్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ(Harv ...
తిరుమలలో పాప్ గాయని స్మిత కుటుంబంతో స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండగా, 90,211 మంది దర్శించుకున్నారు.
తెలుగు నాటక రంగానికి తన నిబద్ధతతో, నటనా ప్రతిభతో వెలుగు పంచిన ప్రముఖ రంగస్థల నటుడు ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ...
విపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌ను సందర్శించారు, అక్కడ ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో బాధితులను కలుసుకుని, ...
నూహ్ జిల్లాలోని బిసారు గ్రామంలో సిరాజ్ ప్రధాన్ యాజమాన్యంలోని ఇటుక బట్టీలో 27 మంది అక్రమ బంగ్లాదేశీలను హర్యానా పోలీసులు ...
హైదరాబాద్‌లోని సైదాబాద్ నుంచి డబీల్‌పుర వరకు వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం మానవ హారం నిరసన నిర్వహించగా, AIMIM, ...
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. టీటీడీ అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు విస్తృతంగా అందిస్తోంది. మే ...
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఉచిత విద్య అందించేందుకు బెస్ట్ అవైలబుల్ పథకం అమలు ...
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి (MAA ...
Currency: 2016లో కేంద్ర ప్రభుత్వం 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. బదులుగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...